Exclusive

Publication

Byline

రాజధాని అమరావతి కోసం రెండో దశ భూసేకరణ త్వరలో ప్రారంభం

భారతదేశం, డిసెంబర్ 3 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసి, దానిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక... Read More


హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ.. రూ.4,051 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

భారతదేశం, డిసెంబర్ 1 -- హైదరాబాద్ మెట్రో జోన్‌లో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు ఓవర్ హెడ్ లైన్లను అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌కు మార్చే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ... Read More


ఈ గ్రామంలో మనుషులకంటే కోతులే ఎక్కువ.. వాటిని తరిమినవారే సర్పంచ్!

భారతదేశం, డిసెంబర్ 1 -- గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల పండుగ మెుదలైంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న సమస్యలను జనాలు ముందుకు తీసుకువస్తున్నారు. పరిష్కారం ... Read More


బలహీనపడిన దిత్వా తుపాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు!

భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలహీనపడుతుంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదిలిందని వాతావరణ శాఖ వెల్లడించింది. సుముద్రంలో అలజడి ఉంటుంద... Read More


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు 24 లక్షల మంది దరఖాస్తు.. డిసెంబర్ 2న ఈ-డిప్

భారతదేశం, డిసెంబర్ 1 -- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా భారీగా భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 1.80 లక్షల టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది దరఖాస్తులు వచ్చ... Read More


గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని గెలిపిస్తే అభివృద్ధి జరగదు : సీఎం రేవంత్

భారతదేశం, డిసెంబర్ 1 -- నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.200 కోట్లతో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనాలకు, మక్తల్-నారాయణపేట మధ్య నాలుగు లైన్ల రోడ్డు, మక్తల్ క్రీడాభవనంతోపా... Read More


దిత్వా తుపాను ఎఫెక్ట్.. మరో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు!

భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. అయితే రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇది ప్రస్తు... Read More


తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్‌లపై తగ్గింపు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి!

భారతదేశం, డిసెంబర్ 1 -- పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి మంచి ఛాన్స్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే డిసెంబర్ రెండో వారంలో జరగనున్న దేశవ్యాప్త లోక్ అదాలత... Read More


2027 గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 1 -- ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పింఛన్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభ... Read More


మేడారం పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, డిసెంబర్ 1 -- 2026లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా మేడారంలో జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాస... Read More